Andhra Pradesh Miyazaki One Mango Price Rs 10 Thousand: ఏలూరు జిల్లా నూజివీడులో మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్ షాప్ను నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి ఈ వర్క్షాప్నకు హాజరుకాగా.. అక్కడ మియాజాకి మామిడి పండు గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్క మామిడి పండు ధర ఏకంగా రూ.10వేలు అని చెప్పడంతో అవాక్కయ్యారు. ఇక్కడ రైతులు కూడా ఈ కొత్త మామడి రకం సాగుపై ఫోకస్ పెట్టాలన్నారు.