ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు.. చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

3 months ago 5
తెలంగాణ ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు బోనస్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్మికులకు రూ. 796 కోట్ల బోనస్‌ చెక్కులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.9 లక్షలు బోనస్‌గా అందనుంది.
Read Entire Article