తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. విద్యార్థుల అభిమానంతోనే తాను ఇక్కడికి వచ్చానని, ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులు కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.45 లక్షల చెక్కును అందజేశారు.