తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చిలుకూరు గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే సర్పంచ్ అభ్యర్థి కొల్లు పుల్లమ్మ నాగయ్యకు మద్దతు ప్రకటించాయి. ఈ అసాధారణ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.