Kankipadu 82 Year Old Woman Rs 1 Crore Land Donation: కృష్ణా జిల్లా పునాదిపాడులో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం వృద్ధురాలు భూమిని విరాళంగా ఇచ్చారు. పర్వతనేని ఝాన్సీలక్ష్మి రూ.కోటి విలువైన 14 సెంట్ల భూమిని దానం చేశారు. తన అత్తగారైన సరస్వతి, మామగారైన సీతా రామయ్యల జ్ఞాపకార్థం ఆ భూమిని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఝాన్సీలక్ష్మి తెలిపారు.