కపిలతీర్థంలో తొక్కిసలాట..! టీటీడీ ఏం చెప్పింది..?

5 months ago 11
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థంలో పితృ తర్పణాల కార్యక్రమం ఏటా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే భక్తులకు కొంచెం ఇబ్బందులు కలిగాయంటూ వార్తలు వచ్చాయి. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయలేదంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని.. కపిలతీర్థంలో తొక్కిసలాట జరగలేదని క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article