కబ్జా ఆరోపణలు.. రూ.20 వేల కోట్ల విలువైన IDPL భూముల స్వాధీనానికి రెడీ అవుతోన్న సర్కార్

2 months ago 6
Telangana Government on IDPL lands: తెలంగాణలో ఐడీపీఎల్ భూముల వివాదం కొనసాగుతోంది. వేల కోట్ల విలువైన ఈ భూములను కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కేంద్రంపై చట్టపరమైన చర్యలు ప్రారంభించనుంది. కబ్జా ఆరోపణల నేపథ్యంలో సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువ చేసే 891 ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టీజీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article