కర్నూలు బస్సు ప్రమాదం.. 19వ మృతదేహం ఎవరిదో తేలింది..

7 months ago 21
కర్నూలు బస్సు ప్రమాదంలో గుర్తు తెలియని మృతదేహం ఎవరిదనేది తేలింది. చనిపోయిన వ్యక్తి చిత్తూరుకు చెందిన త్రిమూర్తిగా అధికారులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల సాయంతో మృతదేహం ఎవరిదనే విషయం గుర్తించారు. త్రిమూర్తి రిజర్వేషన్ లేకుండా ఆరాంఘర్ చౌరస్తా వద్ద కావేరీ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. హైదరాబాద్ వచ్చిన త్రిమూర్తి అందుబాటులోకి రావటం లేదంటూ అతని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో డీఎన్ఏ పరీక్షలు జరిపిన అధికారులు.. గుర్తు తెలియని మృతదేహం త్రిమూర్తిదిగా గుర్తించారు.
Read Entire Article