‘కర్మకాండలకైనా దొరకరా?’.. గల్లంతైన వారి బంధువుల ఆర్తనాదాలు..

8 months ago 11
Telangana pharma factory blast updates: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఎన్నో కుటుంబాల్లో చీకటిని మిగిల్చింది. ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళిన వారు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. తమ వారి రాక కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ దుర్ఘటనలో 42 మంది మరణించగా, ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. శిథిలాల కింద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూపులు చూస్తున్నారు.
Read Entire Article