కవలల్లో ఒకరికి మాటలు రావటం లేదని భర్త వేధింపులు.. పిల్లలతో సహా జీవితాన్ని ముగించిన భార్య..!

10 months ago 18
హైదరాబాద్ చింతల్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కవల పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల పిల్లల్లో ఒకరికి మాటలు సరిగా రావడం లేదనే కారణంతో భర్త మానసికంగా వేధించడంతో ఈ ఘోరం జరిగింది. తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో సందేశం రికార్డ్ చేసి.. ఆపై భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.
Read Entire Article