కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

8 months ago 15
రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. అతడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలానే ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని తెలిపింది. దీంతో పాటుగా అతడి కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అలానే రియాజ్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..
Read Entire Article