కార్యాలయాలకు చేరిన బతుకమ్మ చీరలు.. ఈ నెల 19న పంపిణీ.. అర్హులు వీరే..

3 months ago 9
బతుకమ్మ చీరల పంపిణీకి ఈసారి డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో మాదిరిగా రేషన్ కార్డు కాకుండా.. డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం తప్పనిసరి. తాండూర్ మండల పరిషత్ కార్యాలయానికి 25 వేల మంది మహిళలకు అవసరమైన చీరలు చేరుకున్నాయి. ఈ నెల 19న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article