Series Of Tragedies In Advocate Srinivasa Rao Family: కీసర టోల్గేట్ దగ్గర జరిగిన ప్రమాదంలో చనిపోయిన సీనియర్ లాయర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. వరుసగా మూడు తరాల వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో తండ్రి చనిపోయారు. అంతకుముందు కొడుకును పొగొట్టుకున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు కూడా ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆయన తల్లి, భార్య, కుమార్తె మాత్రమే మిగిలారు.