కుండపోత వానలు.. ప్రమాదంలో ఆ 14 గ్రామాలు.. ఏక్షణమైనా

6 months ago 12
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదకర స్థాయికి చేరడంతో 14 గ్రామాల్లో ని జనాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ వివరాలు..
Read Entire Article