కూరగాయలపై 5శాతం డిస్కౌంట్.. వ్యాపారుల ఐడియా భలే ఉంది, ఇలా చేస్తే చాలు

2 months ago 5
Parvathipuram 5% Discount On Vegetables: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పార్వతీపురంలో వినూత్న ప్రయోగం మొదలైంది. వస్త్ర, నార సంచులను వాడేవారికి ఐదు శాతం రాయితీ ఇస్తున్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించే దిశగా ఈ ఆలోచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను 2026 నాటికి ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యర్థాలను ఆస్తిగా మార్చి, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛతతోనే బంగారు ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Entire Article