కేంద్రమంత్రి బండి సంజయ్ బర్త్‌ డే.. టెన్త్ విద్యార్థులకు అదిరిపోయే కానుక

8 months ago 10
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు (జులై 11) సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు 'మోదీ కానుక' పేరుతో 20 వేల సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. జూలై 8 లేదా 9న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రూ. 4 వేల విలువైన సైకిళ్లను అందిస్తారు. కార్పొరేషన్ డివిజన్లు, మండలాలు, మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా సైకిళ్లు పంపిణీ చేస్తారు.
Read Entire Article