కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. కనీసం రూ.2400, రైతుల కోసం రిక్వెస్ట్

3 months ago 9
Chandrababu Letter On Corn Farmers Problems: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో కనీసం 25% పంటను కనీస మద్దతు ధరకు (MSP) కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మార్కెట్లోకి వస్తుండగా, క్వింటాలుకు రూ.2,400 MSP ఉన్నా, ప్రస్తుతం రూ.700-రూ.2వేల మధ్యనే ధర పలుకుతోంది. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article