కొండగట్టుకు TTD తీపికబురు.. నెరవేరనున్న అంజన్న భక్తుల కల.. అరుణాచలం తరహాలో..!

1 year ago 36
తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ భక్తులకు శుభవార్త వినిపించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల కల నేరవెరే దిశగా అడుగులు పడుతున్నాయి. అదేనండి.. భక్తుల కోరిక మేరకు కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు రాగా.. అందుకోసం స్థల పరిశీలన కూడా జరిగింది. ఈ మేరకు టీటీడీ నుంచి ఇంజనీరింగ్ అధికారులు కొండగట్టు వచ్చి.. స్థలాన్ని పరిశీలించారు. ఇక.. త్వరలోనే గిరి ప్రదిక్షిణకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నారు.
Read Entire Article