కొండగట్టులో 100 గదులతో ధర్మశాల.. భూమి పూజకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..!
2 months ago
5
కొండగట్టు అంజన్న ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రూ. 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం వంద గదుల ధర్మశాల, దీక్షామండపం నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఈ అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.