Telangana Egg Price Surge: సాధారణంగా సామాన్యులకు చౌకగా దొరికే కోడిగుడ్ల ధరలు ఇప్పుడు ఆకాశన్ని అంటుతున్నాయి. కార్తీక మాసంలో మాంసం ధరలు తగ్గితే, గుడ్ల ధర మాత్రం భారీగా పెరిగింది. డజను గుడ్ల ధర ఏకంగా 98 రూపాయలకు చేరింది. మొంథా తుఫాను ప్రభావం, సరఫరా తగ్గడం వల్లనే కోడిగుడ్ల ధర భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కూరగాయల ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ఇంత భారీగా పెరగడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ వివరాలు..