కొండెక్కిన చికెన్ రేటు.. చేపలు, రొయ్యల కోసం బారులు తీరిన జనం..!

1 month ago 7
సంక్రాంతి పండుగ వేళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ. 200 ఉన్న చికెన్ ధర.. ప్రస్తుతం రూ. 350 వరకు చేరింది. దీంతో చాలా మంది సీఫుడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనుమ పండుగ సందర్భంగా విశాఖ ఫిష్ హార్బర్‌ జనసంద్రంగా మారింది. చేపలు, రొయ్యలు కొనుగోలు చేయడానికి జనం బారులు తీరారు. తెల్లవారు జామున 5 గంటల నుంచే ఎక్కువ సంఖ్యలో జనం వచ్చారు.
Read Entire Article