కొట్టుకుపోయిన హైదరాబాద్–శ్రీశైలం హైవే.. రాకపోకలు పూర్తిగా బంద్

4 months ago 8
తీవ్ర తుపాను 'మొంథా' తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో హైదరాబాద్-శ్రీశైలం రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. లింగాలగట్టు వద్ద కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడంతో శ్రీశైలం నుంచి ప్రయాణాలు నిలిపివేశారు. వందలాది మంది యాత్రికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Entire Article