Tirupati Father CC Camera Near Sons Grave: తిరుపతి జిల్లాలో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. అయితే బాలుడి తండ్రి సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. క్షుద్ర పూజల భయంతో ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేశారట. ఈ విషయం తెలిసి.. పోలీసులు క్షుద్ర పూజల ప్రసక్తే లేదని, అవగాహన కల్పిస్తామని తెలిపారు. మరోవైపు, నాయుడుపేటలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలతో సహా ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.