హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆటో కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్మిట్ల గడువును మరో నెల పొడిగించింది. జీఎస్టీ తగ్గడంతో ఆటోల ధరలు దిగిరానున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత పర్మిట్లు ఇవ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గడువును మరో నెల పొడిగించారు.