గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చేయూత.. ఒక్కొక్కరికి 5 లక్షలు.. గైడ్‌లైన్స్ ఇవే..!

3 months ago 6
గల్ప్ కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుంటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ పరిహారం అందుకునేందుకు విధివిధానాలను ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
Read Entire Article