గిరిజన రైతులకు గుడ్‌న్యూస్.. సర్కార్ మరో కొత్త స్కీం, ఒక్కో రైతు యూనిట్‌కు రూ.6 లక్షలు..!

1 year ago 32
తెలంగాణ గిరిజన రైతులకు తీపి కుబురు. కాంగ్రెస్ సర్కార్ మరో పథకం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వనుంది. ఇందిరమ్మ జలప్రభ స్కీమ్‌లో భాగంగా రూ.6 లక్షల ఖర్చుతో పంపుసెట్లు ఇవ్వనున్నారు.
Read Entire Article