గిరిజనులకు మంత్రి సీతక్క తీపి కబురు.. సాగులో ఉన్న భూములకు అటవీ హక్కు పట్టాలు

10 months ago 17
తెలంగాణలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలిస్తామన్నారు. సర్వే కాని భూములను మళ్లీ సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన ఆదివాసీలకు నివాళులర్పించిన అనంతరం మంత్రి ఈ ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం, ఐటీడీఏ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
Read Entire Article