గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దక్కని ఊరట.. పిల్ కొట్టేసిన హైకోర్టు

4 months ago 8
Ap Village Ward Secretariat Employees: ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వేలో పంచాయతీ కార్యదర్శులను పక్కనపెట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిల్‌ను కోర్టు కొట్టివేసింది. స్వామిత్వ పథకం కింద జరుగుతున్న ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులను తొలగించలేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పుతో సర్వే ప్రక్రియపై నెలకొన్న అపోహలకు తెరపడింది.మొత్తం మీద భూ సర్వేకు సంబంధించి ఇంజినీరింగ్ అసిస్టెంట్ల అంశంపై హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article