చంద్రబాబు, రూ.500 నోటు.. టీడీపీ మహానాడులో ఆసక్తికర సన్నివేశం

6 days ago 7
Chandrababu TDP Mahanadu Rs 500 Registration: కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు రుసుమును ఎమ్మెల్యే పులివర్తి నాని చెల్లించారు. 'యువగళం'కు ప్రాధాన్యత, అన్నదాతకు అండగా నిలవడం, స్త్రీ శక్తికి పెద్దపీట వేయడం వంటి అంశాలపై చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.
Read Entire Article