చుట్టూ ఎవరూ లేరని.. పాడుబడిన ఇంట్లో యువకుల పాడు పని.. పాపం అడ్డంగా బుక్కయ్యారు!

10 months ago 21
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ల సాయంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న పార్కు సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లో ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను తిరుపతి పోలీసులు విడుదల చేశారు.
Read Entire Article