జ్యోతికి ఏపీ ప్రభుత్వం అండ.. రూ.30 లక్షల చెక్ అందజేసిన మంత్రి లోకేష్

5 months ago 18
Athlete Jyothi Yarraji Rs 30 Lakh: విశాఖపట్నం అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఏపీ ప్రభుత్వం రూ.30.35 లక్షల ఆర్థిక సాయం అందించింది. మంత్రి స్వయంగా ఆ చెక్కును అందజేశారు. కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న ఆమెను మంత్రి లోకేష్ అభినందించారు. అలాగే, ఇస్తాంబుల్‌లో పవర్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మంగళగిరి క్రీడాకారిణి చంద్రికను కూడా మంత్రి అభినందించారు. విశ్వవిద్యాలయాల పాత్రపై కూడా మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article