టన్ను పామాయిల్ రూ.25 వేలు.. రైతులకు మంత్రి తుమ్మల కీలక హామీ

2 weeks ago 3
టన్ను పామాయిల్ రూ.25 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీ ఇచ్చారు. వచ్చే మూడేళ్లలో ఈ ధర రైతులకు దక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు సాంప్రదాయ పంటలకు భిన్నంగా పామాయిల్ పండించాలని సూచించారు. అంతర పంటలుగా ఇతర పంటలు సాగుచేసి ఆదాయం పొందవచ్చునని అన్నారు.
Read Entire Article