టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా? IAS అధికారిణిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

4 days ago 8
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల నుంచి స్వీపింగ్, శానిటేషన్ కార్మికులను తొలగించి ఆ పనులను విద్యార్థులపైనే మోపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులే ఆ పనులు చేయాలంటూ సీనియర్ ఐఏఎస్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి వ్యాఖ్యానించటం సరైంది కాదన్నారు. టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా? అని ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Read Entire Article