టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు

2 hours ago 2
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో బాలికలు.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలుర కంటే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96 శాతానికి పైగా పాస్ కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 94 శాతానికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5731 స్కూళ్లలో అందరు విద్యార్థులు పాస్ కాగా.. 6 ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇక అత్యధికంగా పాస్ పర్సెంటేజ్‌తో ములుగు జిల్లా టాప్‌లో ఉండగా.. అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో హైదరాబాద్ చిట్టచివరి స్థానంలో నిలిచింది.
Read Entire Article