ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థి నుంచి రూ.లక్షల్లో వసూలు.. చివరకు

1 year ago 52
హైదరాబాద్‌లో ఒక ట్యూషన్ టీచర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆరో తరగతి చదివే విద్యార్థిని ట్రాప్ చేసి లక్షల రూపాయలు కాజేశాడు. అవసరం పేరుతో డబ్బులు అడిగి తీసుకునేవాడు. విషయం విద్యార్థి తండ్రికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో హెచ్చార్సీని ఆశ్రయించాడు. అసలు ఆ టీచర్ ఏం చేశాడనేది తెలియాాలన్నా.. మరిన్ని వివరాలు కావాలన్నా ఇది చదవాల్సిందే.
Read Entire Article