ట్రాక్టర్ లోడ్ ఉల్లి గడ్డలను కాల్వలో పారబోసిన రైతు

10 months ago 22
ఉల్లి పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కడప జిల్లా మైదుకూరులో ఓబులేసు యాదవ్ అనే రైతు.. రెండు ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. పంట కొనేందుకు వ్యాపారులు చెప్పిన ధర ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో ట్రాక్టర్ లోడ్ నిండా ఉల్లిపాయలను తీసుకెళ్లి సమీపంలోని కాల్వలో పారబోసి నిరసన తెలిపాడు.
Read Entire Article