ట్రైన్‌పైకి ఎక్కి పరుగులు తీసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు

2 months ago 5
ఆదివారం రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని సోంపేట రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుపైకి ఎక్కి అటూ ఇటూ పరుగులు పెడుతూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను పశ్చిమబెంగాల్‌కు చెందినవాడని.. మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
Read Entire Article