డ్వాక్రా మహిళల కోసం మరో 2 పథకాలు.. రూ.8 లక్షలు ఇస్తున్నారు.. 2 రోజుల్లోనే ఖాతాల్లో జమ

6 months ago 29
Stree Nidhi SHG Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి, కల్యాణ లక్ష్మి పేరుతో రెండు పథకాలు తీసుకు వచ్చింది. వీటి ద్వారా పిల్లల ఉన్నత విద్య, వివాహాలకు ఆర్థిక చేయూత అందివ్వనుంది. ఈ పథకాల ద్వారా ఒక్కో మహిళకు రూ.8 లక్షల వరకు రుణం రెండు రోజుల్లోనే ఖాతాలో జమ కానుంది. దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.
Read Entire Article