తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన వ్యక్తి.. ఆ ప్రచారాన్ని నమ్మొద్దన్న టీటీడీ

2 months ago 6
TTD On Tirupati Govindaraja Swamy Temple Incident: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి మద్యం మత్తులో చొరబడిన నిజామాబాద్‌కు చెందిన కుత్తడి తిరుపతి అనే వ్యక్తి కలకలం సృష్టించాడు. ఆలయ గోపురంపైకి ఎక్కి, మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతానని హల్చల్ చేశాడు. సుమారు 3 గంటల పాటు హైడ్రామా తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది అతన్ని చాకచక్యంగా కిందకు దించారు. ఆలయ కలశాలను పగలగొట్టారనే ప్రచారాన్ని టీటీడీ ఖండించింది.
Read Entire Article