తిరుపతిలో బండ్ల గణేష్ సంకల్ప యాత్ర

3 weeks ago 5
సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రారంభించిన సంకల్ప యాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. మంగళంకి చెందిన టీడీపీ నాయకులు, అభిమానులు బండ్ల గణేష్‌కి స్వాగతం పలికారు. రాత్రికి అలిపిరిలో బస చేసి.. రేపు ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం సంకల్ప యాత్రను బండ్ల గణేష్ ముగించనున్నారు.
Read Entire Article