తిరుమల పరకామణి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం.. రంగంలోకి సీఐడీ..

7 months ago 20
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. డీజీ స్థాయికి తగ్గని ఆఫీసర్‌ను.. దర్యాప్తు అధికారిగా నియమించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు, అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని తెలిపింది. ఇక నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులపై.. దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది.
Read Entire Article