AP High Court Serious On Police Over Tirumala Parakamani Case: తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసుశాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది. పోలీసు శాఖ నిద్రపోతోందని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సీఐడీ డీజీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.