తిరుమల లడ్డూ వివాదంలో ట్విస్ట్.. మరో డెయిరీకి నోటీసులు

6 months ago 5
Fssai Notice To Vyshnavi Dairy: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే తమిళనాడు ఏఆర్ డెయిరీకి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు వైష్ణవి డెయిరీకి కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. మరో ఐదు డెయిరీలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.. దీనిపై క్లారిటీ మాత్రమ లేదు.
Read Entire Article