Pulse Polio Programme In Tirumala On December 21: తిరుమల శ్రీవారి భక్తులకు, ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు శుభవార్త! డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలలో జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి అనేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 29 నుండి జనవరి 2 వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో వివిధ దేవతామూర్తులు పుష్కరిణిలో విహరిస్తారు.