తిరుమల వెళ్లే రాజకీయనేతలకు హెచ్చరిక.. కొత్త రూల్ అమల్లోకి, కఠినంగా చర్యలు

1 year ago 38
Tirumala Political Speeches Ban: తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. ఇటీవల రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ పాలమండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని తాజాగా అమలులోకి తీసుకువచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజకీయ నేతలు ఈ విషయాన్ని గమనించాల్సిందే.
Read Entire Article