'Who's Who' బుక్‌లో రాహుల్ గాంధీ ప్రొఫెషన్ చూసి పరేషాన్ ఐన..: ఎంపీ కొండా

2 hours ago 2
లోక్‌సభ ప్రచురించిన 'Who's Who' పుస్తకంలో ఎంపీల వృత్తిగత వివరాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పార్లమెంట్ విరామ సమయంలో ఈ పుస్తకాన్ని పరిశీలించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీ తన ప్రొఫెషన్‌ను 'స్ట్రాటజీ కన్సల్టెంట్'గా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయినట్లు ట్వీట్ చేశారు. ఎంపీలు స్వయంగా ఇచ్చిన సమాచారం ఆధారంగానే వారి విద్యా, వృత్తిగత నేపథ్యాలతో ఈ పుస్తకం రూపొందుతుంది.
Read Entire Article