Tirumala Arjitha Sevas Cancelled On October 30: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. అంకురార్పణ అక్టోబర్ 29న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. అలాగే, అక్టోబర్ 31న అలిపిరి వద్ద త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించబడుతుంది. భక్తులు ఈ కార్యక్రమాలను గమనించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.