తిరుమల శ్రీనివాసుడికి అరుదైన కానుక.. సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే..

1 month ago 6
Parveta Utsavam Tirumala; తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం జనవరి 16, 2026న వైభవంగా జరిగింది. సంవత్సర్సరానికి ఒక్కసారి మాత్రమే కనుమ పండుగ రోజున జరిగిన ఈ వేడుకల్లో, శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచ్చిలో ఊరేగింపుగా వెళ్లి, పార్వేట మండపంలో దివ్య వేటను సూచిస్తూ ఈటె విసిరారు. గోదా పరిణయోత్సవం, గోవిందరాజ స్వామి ఆలయం నుంచి పూలమాలల సమర్పణ వంటి వేడుకలు భక్తులకు కనువిందు చేశాయి.
Read Entire Article