తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ విషయం తెలుసా, దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన

1 year ago 33
TTD Eo Inspects Vishnu Nivasam: టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి స్విమ్స్, విష్ణు నివాసంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విష్ణు నివాసంలో భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.. అలాగే నేటి నుంచి తిరుమలలోని క్యూ లైన్లలోకి భక్తుల్ని నేరుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు భక్తులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించారు ఈవో. ఈ మేరక మైకుల ద్వారా ప్రకటన చేయాలి అన్నారు.
Read Entire Article