తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా.. జస్ట్ మొబైల్ స్కాన్ చేస్తే చాలు, టీటీడీ కీలక నిర్ణయం

7 months ago 17
Tirumala Devotees Virtual Reality: టీటీడీ భక్తుల కోసం సరికొత్త టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. స్థానిక, అనుబంధ ఆలయాల విశిష్టతను వర్చువల్ రియాలిటీ, యాప్ ద్వారా భక్తులకు చేరవేయాలని చూస్తోంది. వీటితో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో అన్నదానం, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి, అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తోంది టీటీడీ. ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యానికి టీటీడీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవో దిశా నిర్దేశం చేశారు.
Read Entire Article